Tag: eluru district

Eluru August 2 ప్రజా సమస్యల పరిష్కార విధానం లో అందిన దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

Eluru August 2 : ప్రజా సమస్యల పరిష్కార విధానం లో అందిన దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక గోదావరి సమావేశపు హాలులో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార…

Unguturu జిల్లాలో రెండు లక్షల 66 వేల 867 మందికి 113. 99 కోట్లు

Unguturu: జిల్లాలో రెండు లక్షల 66 వేల 867 మందికి 113. 99 కోట్లు నగదును పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె . వె ట్రి సెల్వి తెలిపారు. గురువారం ఉంగుటూరు, పాతూరు గ్రామాల్లో పింఛన్లు సూర్యోదయానికి ముందే ఇంటింటికి…

Musunuru August 1 రాష్ట్రంలో 65 లక్షల మంది కి ప్రతీ నెల 2712 కోట్ల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పెన్షన్లుగా అందిస్తున్నామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణం శాఖామంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు.

Musunuru August 1 : రాష్ట్రంలో 65 లక్షల మంది కి ప్రతీ నెల 2712 కోట్ల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పెన్షన్లుగా అందిస్తున్నామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణం శాఖామంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ముసునూరు మండలం…

Musunuru ప్రభుత్వ రెవిన్యూ కార్యాలయాలలో రికార్డుల పరిరక్షణకు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి అధికారులను ఆదేశించారు.

Musunuru: ఆగష్టు, 1 : ప్రభుత్వ రెవిన్యూ కార్యాలయాలలో రికార్డుల పరిరక్షణకు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి అధికారులను ఆదేశించారు. ముసునూరు తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డు గది, కార్యాలయ ఆవరణను గురువారం జేసీ…

Flood వరద బాధితులకు ఇంటింటికి నిత్యావసర సరుకులు

Flood:ఏలూరు/వేలేరుపాడు, జులై, 26 : వరద ముంపునకు గురైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని కుటుంబాలకు జిల్లా యంత్రాంగం నిత్యావసర సరుకులు, కాయగూరలను పంపిణీ చేసింది. జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్.ఎస్.సత్యనారాయణరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బాబ్జి, డ్వామా పీడీ పి.…

Eluru July 23 బాధితుల్లో ధైర్యాన్ని నింపిన అధికారులు.

Eluru July 23: వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ఏ సమయంలో ఏ విధమైన అసౌకర్యం కలిగినా ప్రతి నివాసిత ప్రాంతానికి ఒక ప్రత్యేక అధికారిని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వారు నియమించడం జరిగిందని వారి ద్వారా మీ సమస్యలు…

Datri Reddy IAS జెసి కి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

Datri Reddy IAS:ఏలూరు,జూలై,24:జిల్లాకు జాయింట్ కలెక్టర్ గా నియమితులైన పి. ధాత్రిరెడ్డి బుధవారం ఉదయం జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏలూరు జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ని మర్యాదపూర్వకంగా కలిసి పూల…

Joint Collector Eluru ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన పి. ధాత్రిరెడ్డి

Joint Collector Eluru:ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా పి. ధాత్రిరెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. స్ధానిక కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన ఆమెకు ఇన్ ఇంచార్జి జిల్లా రెవిన్యూ అధికారి యం. ముక్కంటి, ఏలూరు, నూజివీడు రెవిన్యూ డివిజనల్ అధికారులు ఎన్ఎస్…

RDO Jangareddygudem బాధితులను పరామర్శించి సహాయ

RDO Jangareddygudem:వేలేరుపాడు మండలం తూర్పుమెట్ట గ్రామాన్ని బుధవారం జంగారెడ్డిగూడెం ఆర్డివో కె. అద్దయ్య సందర్శించారు. బాధితులను వారికి అందుతున్న సౌకర్యాలను ఆరా తీశారు. ఈ సందర్బంగా బాధితులకు నిత్యావసర సరుకులు బియ్యం, కూరగాయలు, పాలు, కొవ్వొత్తులు, వాటర్ ప్యాకెట్లు, మస్కిటోకాయిల్స్, బిస్కట్లు…

Eluru Municipality 1 జూలై 2024, నుండి 31, ఆగస్టు, 2024 వరకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్

Eluru Municipality: 1 జూలై 2024, నుండి 31, ఆగస్టు, 2024 వరకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ప్రోగ్రాం లో భాగంగా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య(చంటి) వారి ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధులు రాకుండా మలేరియా విభాగం వారితో 28వ…