Tag: eluru district

Eluru August 03 ఏలూరు జిల్లా పరిధిలో 2024-25 సంవత్సరంలో ఉద్యాన పంటల రైతుల అభివృద్ధి కొరకు ప్రభుత్వం వివిధ పధకాలను అమలు చేస్తోందని జిల్లా ఉధ్యాన శాఖ అధికారి రామ్మోహన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు

Eluru August 03:ఏలూరు జిల్లా పరిధిలో 2024-25 సంవత్సరంలో ఉద్యాన పంటల రైతుల అభివృద్ధి కొరకు ప్రభుత్వం వివిధ పధకాలను అమలు చేస్తోందని జిల్లా ఉధ్యాన శాఖ అధికారి రామ్మోహన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంవత్సరములో (2024-25) ఉద్యాన…

Eluru August 03

Eluru August 03:జిల్లాలో పేదల గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి గృహ నిర్మాణ శాఖాధికారులను ఆదేశించారు. జిల్లాలో పేదల గృహ నిర్మాణ పనులపై స్థానిక కలెక్టరేట్ నుండి మండల స్థాయిలోని గృహనిర్మాణ శాఖ సిబ్బందితో…

August 02 రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి

August 02:రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి…

Nuzvid August 2 రాష్ట్రంలోని 2. 50 లక్షల మంది కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య, నోట్ పుస్తకాలు అందిస్తున్నామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు

Nuzvid August 2 : రాష్ట్రంలోని 2. 50 లక్షల మంది కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య, నోట్ పుస్తకాలు అందిస్తున్నామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. నూజివీడు లోని…

Eluru August 2 ప్రజా సమస్యల పరిష్కార విధానం లో అందిన దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

Eluru August 2 : ప్రజా సమస్యల పరిష్కార విధానం లో అందిన దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక గోదావరి సమావేశపు హాలులో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార…

Unguturu జిల్లాలో రెండు లక్షల 66 వేల 867 మందికి 113. 99 కోట్లు

Unguturu: జిల్లాలో రెండు లక్షల 66 వేల 867 మందికి 113. 99 కోట్లు నగదును పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె . వె ట్రి సెల్వి తెలిపారు. గురువారం ఉంగుటూరు, పాతూరు గ్రామాల్లో పింఛన్లు సూర్యోదయానికి ముందే ఇంటింటికి…

Musunuru August 1 రాష్ట్రంలో 65 లక్షల మంది కి ప్రతీ నెల 2712 కోట్ల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పెన్షన్లుగా అందిస్తున్నామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణం శాఖామంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు.

Musunuru August 1 : రాష్ట్రంలో 65 లక్షల మంది కి ప్రతీ నెల 2712 కోట్ల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పెన్షన్లుగా అందిస్తున్నామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణం శాఖామంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ముసునూరు మండలం…

Musunuru ప్రభుత్వ రెవిన్యూ కార్యాలయాలలో రికార్డుల పరిరక్షణకు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి అధికారులను ఆదేశించారు.

Musunuru: ఆగష్టు, 1 : ప్రభుత్వ రెవిన్యూ కార్యాలయాలలో రికార్డుల పరిరక్షణకు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి అధికారులను ఆదేశించారు. ముసునూరు తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డు గది, కార్యాలయ ఆవరణను గురువారం జేసీ…

Flood వరద బాధితులకు ఇంటింటికి నిత్యావసర సరుకులు

Flood:ఏలూరు/వేలేరుపాడు, జులై, 26 : వరద ముంపునకు గురైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని కుటుంబాలకు జిల్లా యంత్రాంగం నిత్యావసర సరుకులు, కాయగూరలను పంపిణీ చేసింది. జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్.ఎస్.సత్యనారాయణరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బాబ్జి, డ్వామా పీడీ పి.…

Eluru July 23 బాధితుల్లో ధైర్యాన్ని నింపిన అధికారులు.

Eluru July 23: వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ఏ సమయంలో ఏ విధమైన అసౌకర్యం కలిగినా ప్రతి నివాసిత ప్రాంతానికి ఒక ప్రత్యేక అధికారిని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వారు నియమించడం జరిగిందని వారి ద్వారా మీ సమస్యలు…