Tag: eluru news

Eluru July 11 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ

Eluru July 11: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ, సిట్ వెల్, ఏలూరు వారి ఆధ్వర్యములో గురువారం ఆదిత్య డిగ్రీ కళాశాల సత్రంపాడు, ఏలూరు నందు ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహించినట్లు సెట్ వెల్ ముఖ్యకార్యనిర్వాహణాధికారి సి. మదుభూషణ రావు…

Nuzvid July 11 నూజివీడు రైతు బజారు దుకాణాలు పరిశీలించిన మంత్రి పార్ధసారధి.

Nuzvid July 11:నూజివీడు రైతుబజారు నందు గల దుకాణాలను గురువారం రాష్ట్ర మంత్రి పార్ధసారధి పరిశీలించి దుకాణదారుల ఇబ్బందులను అడిగి స్వయంగా తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ సిబ్బందికి ఆదేశించారు. దుకాణ యజమానులు మంత్రివర్యుల దృష్ఠికి తీసుకొచ్చిన సమస్యల్లో ముఖ్యంగా శానిటేషన్…

Nuzvid July 11 రజలకు నాణ్యమైన సరుకులు అందాలి

Nuzvid July 11: పేద ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులు సరసమైన ధరలకు అందించే చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని రాష్ట్ర గృహ నిర్మాణ,సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. గురువారం నూజివీడు రైతు బజార్ వద్ద ఏర్పాటు చేసిన…

Eluru July 11 కనీస వేతనం కన్నా తక్కువ చెల్లించకూడదు.

Eluru July 11: జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలలో దినసరి వేతనం కింద పనిచేస్తున్నఎన్ఎంఆర్ కార్మికులకు 2024-25 సంవత్సరానికి సంబంధించి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధ్యక్షతన జరిగిన జిల్లా ఎన్ఎంఆర్ వేతన కమిటీ సమావేశంలో దినసరి వేతనాన్ని నిర్ణయించారు. స్ధానిక…

Eluru July 12 ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధనతోపాటు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.

Eluru July 12 : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధనతోపాటు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కస్తూరిబా బాలికోన్నత పాఠశాలను శుక్రవారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి విద్యా బోధన…

Eluru July 12 పొగాకు, కొబ్బరికి బోర్డులు ఉన్నట్లుగా, పామాయిల్ బోర్డు ఏర్పాటుకు కృషిచేస్తానని

Eluru July 12: పొగాకు, కొబ్బరికి బోర్డులు ఉన్నట్లుగా, పామాయిల్ బోర్డు ఏర్పాటుకు కృషిచేస్తానని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ అన్నారు. శుక్రవారం ఏలూరు శాంతినగర్ లోని ఎంపీ కార్యాలయంలో జరిగిన పామాయిల్ రైతుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

Eluru July 12 రాజమండ్రిలో అతిపెద్ద రైస్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నాం

Eluru July 12:రాజమండ్రిలో అతిపెద్ద రైస్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నాం, ప్రతిరోజూ 3,000 టన్నుల నుండి 3,500 టన్నుల ధాన్యం అవసరమవుతుందన్నారు. ఆ ఫ్యాక్టరివారు రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తారని, తడిసిన ధాన్యాన్ని కూడా వారే కొంటారని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా…

Eluru July 12 రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి

Eluru July 12:రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి పురుషోత్తం కుమార్ ఆదేశాల ప్రకారం శుక్రవారం ఏలూరు నరసింహారావుపేటలోని…

Eluru July12 జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రం చిన్న పిల్లల వైద్యాధికారి డాక్టర్ సిర్రా. ఆల్బర్ట్.

Eluru July12:జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి మీటింగ్ హల్ నందు శుక్రవారం జిల్లాలో గల వైద్యాధికారులు మరియు స్టాఫ్ నర్సు లకు జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రం చిన్న పిల్లల వైద్యాధికారి డాక్టర్ సిర్రా. ఆల్బర్ట్. అప్పుడే పుట్టిన…

Eluru July 12 అధ్యాపకులు మెరుగైన బోధన చేయాలని జిల్లా కలెక్టర్

Eluru July 12:ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విద్య నభ్యసించిన విద్యార్థులకు జాతీయ స్థాయి సంస్థలలో సీటు సంపాంచే స్థాయిలో విద్య అందించేలా అధ్యాపకులు మెరుగైన బోధన చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు…